ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

6, ఏప్రిల్ 2026, సోమవారం

పానీయాలు

 

C) పానీయాలు

 

 తామ్ర పానీయం: 

--బొల్లి కోసం ఈ పానీయం ను రోజు త్రాగాలి 

--తయారి: 

 నిరుక్తి పానీయం:

--అనేక రకాల చర్మ వ్యాధులు కోసం వాడుతారు 

--తయారి విధానం:

రోహిణి పానీయం:

--అన్ని రకాల అర్బుద వ్యాధులలో వాడుతారు 

--తయారి విధానం:

 వేది పానీయం:

--సోరియాసిస్ వ్యాధిలో వాడుతారు 

--తయారి విధానం:

--దీనిలో వాడే మూలికలు:

 హంసోదక పానీయం :

--రాత్రి చంద్రుని కాంతి ఉదయం సూర్యుని కాంతి తగిలినట్లుగా ఒక గాజు బాటిల్ లో నీటిని వేసి ఉంచాలి 24 గంటల తర్వాత ఆ నీటిని కొద్ది కొద్దిగా త్రాగాలి.

 అష్టాంగ పానీయం:

-- శరీరములో ఇమ్యూనిటీ శక్తిని పెంచి రసాయంగా పనిచేస్తుంది.

-- దీనిలో ఉసిరి మోదుగ పువ్వు మారేడు శతావరి శంఖపుష్పి పువ్వులు పిప్పళ్ళు అతిమధురం తిప్పసత్తు అనే ఎనిమిది రకాల మూలికలు ఉంటాయి 

-- తయారీ విధానం: తిప్పసత్తు తప్ప మిగిలిన ఏడు మూలికలను రెండు లీటర్ల నీటిలో వేసి రాత్రిపూట బాగా మరిగించాలి 1 లీటర్ అయ్యాక వడబోసి ఆ నీటిని గాజు సీసాలో వెయ్యాలి. చివరిగా ఈ నీటిలో తిప్పసత్తు ఐదు గ్రాములు కలపాలి దీనిని తరువాత రోజు వాడాలి.

 వాడే విధానము: ఈ అష్టాంగ పానీయం ను రోజంతా కొద్ది కొద్దిగా త్రాగాలి.

-- ఈ అష్టాంగ పానీయమును ప్రసిద్ధ అనువంశిక ఆయుర్వేద వైద్యులు రత్నాల తిరుపతిరావు వారు దీనిని తయారు చేశారు.  

-- ఈ పానీయమును కేన్సర్ దీర్ఘకాలిక వ్యాధుల్లో త్రాగుతూ ఉంటే వారిలో అత్యధిక ఇమ్యూనిటీ శక్తి పెరిగి వ్యాధిని తగ్గించుకోవచ్చు.

 దానిమ్మ పానీయం:

 

 కర్బూజా పానీయం:

 

 సుగంది పానీయం:

 

 మాదీఫల పానీయం:

 

జంబీరా పానీయం :

 

 సోంప్ పానీయం:

 

జీర పానీయం:

  

 అమృత పానీయం :

 

 సుఖ ప్రసవ పానీయం:

---ఓం మన్మథ ఓం మన్మథ ఓం మన్మథ మన్మథ వాహినీ లంబోదర ముంచ స్వాహా

తా: పరిశుద్ధులై యీ పై జెప్పబడిన మంత్రముచే తన శక్తానుసారము నీటిని మంత్రించి గర్భిణీ స్త్రీకి త్రాగించిన యెడల సుఖ ప్రసవమగును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...